శ్రీశైలం ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
- నిన్న రాత్రి 10.30 గంటలకు అగ్ని ప్రమాదం
- ఆ సమయంలో అక్కడ 17 మంది ఉద్యోగులు
- సురక్షితంగా బయటపడ్డ 8 మంది
ఆ సమయంలో అక్కడ 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనగుతున్నాయి. ఈ ఘటనపై కేసీఆర్ స్పందిస్తూ, ప్రమాద స్థలిలో ఉన్న ప్రతి ఒక్కరూ తిరిగి రావాలని కోరుకున్నారు. ప్లాంట్ వద్ద ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డితో ఆయన మాట్లాడారు.