ఏపీలో మూడు లక్షలకు చేరువలో కేసులు: దేవినేని ఉమ విమర్శలు
- 2,500 దాటిన మరణాలు
- రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా
- పరీక్షలు చేసిన వాళ్లలో 16.5 శాతం మందికి నిర్ధారణ
- వైద్యం, వసతి సౌకర్యాలపై ప్రజల అసంతృప్తి
'మూడు లక్షలకు చేరువలో కేసులు, 2,500 దాటిన మరణాలు. రాష్ట్రంలో విస్తరిస్తున్నకరోనా. పరీక్షలు చేసిన వాళ్లలో 16.5 శాతం మందికి నిర్ధారణ. వైద్యం, వసతి సౌకర్యాలపై ప్రజల అసంతృప్తి. కరోనా కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎక్కడెక్కడ ఎన్నినిధులు ఖర్చుపెట్టారో శ్వేతపత్రం విడుదలచేస్తారా జగన్ గారు? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.