తెలంగాణ వ్యాప్తంగా కోతుల కోసం ఫుడ్ కోర్టులు
- ఆహారం కోసం జనావాసాలపై పడుతున్న కోతులు
- జంటనగరాల్లోనూ కోతుల బెడద
- సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్
పైలెట్ ప్రాజెక్టుగా పలు జిల్లాల్లో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. గ్రామాలు, పట్టణాల వెలుపల 20 కుంటల స్థలంలో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసి, విస్తృతంగా పండ్లనిచ్చే మొక్కలు నాటనున్నారు. వాటికి అటవీప్రాంతంలో ఆహారం దొరికే ఏర్పాటు చేస్తే జనావాసాలపై పడడం తగ్గుతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.