హైకోర్టు తీర్పుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు సుమోటోగా తీసుకోవాలి: జనసేన

janasena fires on ycp
షార్ట్స్‌లో చూడండి
న్యాయస్థానాల తీర్పులపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ ఖండించింది. నందిగం సురేశ్, ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యలు సరికాదని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. హైకోర్టు తీర్పులపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. న్యాయస్థానాలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.  
Go Back to Shorts
Janasena
Andhra Pradesh
YSRCP

More Telugu News