హైదరాబాద్ కు ఐటీ కళ... తెరచుకోనున్న కంపెనీలు!
- ఐటీ కంపెనీలతో సజ్జనార్ సమావేశం
- 33 శాతం ఉద్యోగులకు మాత్రమే అనుమతి
- కంపెనీ అఫీషియల్ లెటర్ వెంట ఉండాలన్న సజ్జనార్
ప్రతి ఒక్కరూ సంస్థ నుంచి అఫీషియల్ లెటర్ ను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, రాత్రిపూట పని చేసేందుకు అనుమతి లేదని, కంపెనీల్లో క్యాంటీన్లను కూడా తెరవకూడదని స్పష్టం చేశారు. ప్రతి కంపెనీల్లో శానిటైజేషన్, మాస్క్ లు తప్పనిసరిగా ఉండాలని, ఉద్యోగులు సామాజిక దూరం పాటించాలని కోరామని సజ్జనార్ వ్యాఖ్యానించారు.