Mon 12:29 ఏపీలో వివిధ జోన్లలో సడలింపులు ఇలా! మాల్స్, సభలు, పార్కులు బంద్ స్కూళ్లు, కాలేజీలో ఆన్ లైన్లోనే కంటైన్మెంట్లలో ఓపీడీ సేవల మెడికల్ క్లినిక్స్ బంద్ Read full story
Thu 09:16 'అణు'కార్యక్రమాలు వదిలేస్తేనే డీల్.. ఇరాన్కు ట్రంప్ డెడ్లైన్ నావికా దిగ్బంధనాన్ని 'జీనియస్', 'ఫూల్ప్రూఫ్' అని వర్ణన దిగ్బంధనం కొనసాగితే సైనిక చర్య తప్పదని ఇరాన్ హెచ్చరిక అంతర్జాతీయంగా 120 డాలర్లకు పెరిగిన ముడిచమురు ధరలు Read full story
Thu 09:09 టూరిస్ట్ వీసాపై వచ్చి మత బోధనలు.. దేశం విడిచి వెళ్లాలని ముగ్గురు అమెరికన్లకు ఆదేశాలు పూణెలో కరపత్రాలు పంచుతుండగా పోలీసులకు పట్టుబడ్డ వైనం వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు భారత్ వీడాలని ఆదేశం మే 10లోగా దేశం విడిచి వెళ్లాలని నోటీసుల జారీ Read full story
Thu 08:51 హెచ్-1బీ లాటరీ దెబ్బ.. రూ.1.6 కోట్ల జీతం వదిలి ఇండియాకు వచ్చిన టెక్కీ! హెచ్-1బీ లాటరీలో ఎంపిక కాక భారత్కు తిరిగి వచ్చిన ఎన్నారై టెక్కీ అమెరికాలో రూ.1.6 కోట్ల జీతం కోల్పోయి, రూ.40 లక్షల అప్పుతో ఇబ్బందులు యూఎస్ కంటే భారత్లో టెక్ ఇంటర్వ్యూలు చాలా కఠినంగా ఉన్నాయని ఆవేదన అధిక జీతం ఆశించకుండా ముందు ఉద్యోగంలో చేరాలని సూచిస్తున్న నెటిజన్లు Read full story
Thu 08:43 తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో.. ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహం తిరుమల శ్రీవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా జరిగిన పెళ్లి వేడుక హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లి ఫొటోలు, వీడియోలు Read full story
Thu 08:38 మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీల దుర్మరణం కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ బోల్తా అతివేగం, ఓవర్లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని అంచనా మృతుల కుటుంబాలకు ప్రధాని, సీఎం పరిహారం ప్రకటన ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలు, పలువురి పరిస్థితి విషమం Read full story
Thu 08:31 నలుగురు పిల్లల తల్లి.. ఒకే కాన్పులో మరో ముగ్గురికి జన్మ మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లా ఆసుపత్రిలో అరుదైన ఘటన తల్లీ, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడి వైద్యులనే ఆశ్చర్యపరిచిన సాధారణ ప్రసవండ Read full story
Thu 08:21 ఇరాన్ యుద్ధం వల్ల మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది: పాక్ ప్రధాని అమెరికా-ఇరాన్ యుద్ధంతో పాక్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమన్న పాక్ ప్రధాని 300 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరిగిన ఆయిల్ బిల్లు ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య 21 గంటల పాటు సాగిన చర్చలు త్వరలో రెండో విడత చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం శాంతి ప్రయత్నాలు కొనసాగిస్తామన్న షెహబాజ్ Read full story
Thu 08:10 నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ అమరావతిలో రూ.1,208 కోట్ల ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశం సచివాలయం, అసెంబ్లీ భవనాల పనులకు పరిపాలన అనుమతులకు నిర్ణయం పలు సంస్థలకు భూ కేటాయింపులు, రైతులకు కౌలు పెంపుపై చర్చ Read full story
Thu 08:08 వ్యాపింగ్ చేస్తూ దొరికిపోయిన రియాన్ పరాగ్.. చర్యలకు సిద్ధమవుతున్న బోర్డు? వివాదంపై పరాగ్ నుంచి వివరణ కోరాలని నిర్ణయించిన బీసీసీఐ భారత్లో ఈ-సిగరెట్లపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఈ ఘటనపై తీవ్ర చర్చ పరాగ్ వివరణ తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని బోర్డు స్పష్టీకరణ డ్రెస్సింగ్ రూమ్లో కెమెరాల వల్ల ఆటగాళ్ల ప్రైవసీకి భంగం కలుగుతోందని గతంలోనే చర్చ Read full story