Krishna River Board: ఏపీ, తెలంగాణాలకు కృష్ణా జలాల విడుదలపై ఉత్తర్వుల జారీ

  • త్రిసభ్య కమిటీ నిర్ణయానికి అనుగుణంగా నీటి విడుదల
  • మే నెలాఖరు వరకు ఏపీకి 14.925 టీఎంసీలు 
  • ఆగస్టు వరకు తెలంగాణకు 52.207 టీఎంసీల కేటాయింపు

ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాల విడుదలపై నదీ యాజమాన్య బోర్డు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్రిసభ్య కమిటీ నిర్ణయానికి అనుగుణంగా నీటి విడుదలపై ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. మే నెలాఖరు వరకు ఏపీకి 14.925 టీఎంసీలు, ఆగస్టు వరకు తెలంగాణకు 52.207 టీఎంసీల చొప్పున కృష్ణా జలాలు కేటాయించింది.

More Telugu News