ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెరిగిన కొవిడ్-19 కేసులు
- నిన్న సాయంత్రం 7 నుంచి ఈ రోజు ఉదయం 9 మధ్య 9 మందికి కరోనా
- కృష్ణా జిల్లాలో 3, కర్నూలులో 3, పశ్చిమ గోదావరిలో 3 కేసులు
- మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 534
- అత్యధికంగా గుంటూరులో 122 కేసులు
ఆంధ్రప్రదేశ్లో నమోదైన మొత్తం 534 పాజిటివ్ కేసుల్లో ఇప్పటివరకు 20 మంది డిశ్చార్జ్ అయ్యారని, 14 మంది మరణించారని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 500 అని చెప్పింది.
ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా గుంటూరులో 122 కేసులు నమోదుకాగా ఆ తర్వాత కర్నూలులో 113 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఆంధ్రప్రదేశ్లో ఏయే జిల్లాల్లో ఎన్ని కేసులు..?