ఇటలీని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి.. 24 గంటల్లో 793 మంది మృతి!
- ఇటలీపై పగబట్టిన కరోనా మహమ్మారి
- రెండు రోజుల్లో 1420 మంది మృతి
- మృతుల్లో 3 వేల మంది ఉత్తర లోంబార్డీ ప్రాంత వాసులే
చైనాలో ఇప్పటి వరకు 3255 మంది మృతి చెందారు. గత రెండు రోజుల్లోనే ఇటలీలో 1420 మంది ప్రాణాలు కోల్పోయారు. మిలన్ నగర సమీపంలోని ఉత్తర లోంబార్డీ ప్రాంతంలోనే ఏకంగా 3000 మంది మృత్యువాత పడడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. బయటకు వస్తే భారీ జరిమానాలు విధిస్తోంది.