చైనాకు అన్ని విమాన సర్వీసులు నిలిపివేయాలని ఎయిరిండియా నిర్ణయం!
- చైనాలో మరింత వ్యాపించిన కరోనా వైరస్
- 2 వేలు దాటిన మృతుల సంఖ్య
- చైనాలో పరిస్థితిపై సమీక్షించిన ఎయిరిండియా అత్యున్నత వర్గాలు
- ప్రకటన చేయనున్న సంస్థ సీఎండీ
ఈ నేపథ్యంలో చైనాలో పరిస్థితులపై సమీక్షించేందుకు ఎయిరిండియా అత్యున్నత నిర్ణాయక కమిటీ బుధవారం సాయంత్రం సమావేశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు విమానాలు నడపకపోవడమే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చారు. దీనిపై ఎయిరిండియా సీఎండీ ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.