కేఏ పాల్ ఫిర్యాదు.. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు
- మార్ఫింగ్ ఫొటో ఎఫెక్ట్..స్పందించిన సైబర్ క్రైమ్ పోలీస్
- రామ్ గోపాల్ వర్మకు నోటీసులు
- రేపు తమ ఎదుట హాజరుకావాలన్న పోలీసులు
కాగా,‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ ను కేఏ పాల్ చేతుల మీదుగా రామ్ గోపాల్ వర్మ అందుకుంటున్నట్టుగా ఓ మార్ఫింగ్ ఫొటో పోస్ట్ చేశారు. గతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి పాల్ దిగిన ఈ ఫొటోను మార్ఫింగ్ చేశారని పోలీసులకు ఇటీవలే ఆయన ఫిర్యాదు చేశారు.