రైతు భరోసా జాబితాలో తన పేరుపై మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరణ
- జాబితాను అధికారులు పరిశీలించకపోవడం వల్లే పొరపాటు
- పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది జాబితా ప్రకటించాలి
- పథకం అమలులో పొరపాట్లకు తావు లేకుండా చూడాలి
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, జాబితాను అధికారులు పరిశీలించకపోవడం వల్లే పొరపాటు జరిగిందని అన్నారు. జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే రైతు భరోసా లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించాలని ఆదేశించారు. రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని... పథకం అమలులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అన్నారు.