జమ్మూకశ్మీర్ పరిస్థితులపై అమెరికా ఆందోళన
- కశ్మీర్ ప్రజలపై ఆంక్షలపై అమెరికా ఆందోళన
- మానవహక్కులను గౌరవించాలని సూచన
- కశ్మీర్ సమస్యను ఇరు దేశాలే పరిష్కరించుకోవాలని స్పష్టీకరణ
కాగా, మూడు రోజుల క్రితం భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్లోని బియారిట్జ్లో సమావేశమై జమ్మూకశ్మీర్ అంశంపై మాట్లాడారు. 1947కు ముందు పాకిస్థాన్ భారత భూభాగంలోనే ఉంది కాబట్టి కశ్మీర్ అంశం ద్వైపాక్షికమేనని, ఈ సమస్య పరిష్కారానికి మూడో దేశం జోక్యం అవసరం లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. కశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు చర్చించుకుని పరిష్కరించుకుంటాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.