ఏపీ ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక చేసిన ఆర్టీజీఎస్
- 210 మండలాల్లో వడగాల్పుల ప్రమాదం ఉంది
- చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి
- ఈ నెల10 వరకు ఏపీలో ఇదే పరిస్థితి
పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో 45, కుకునూరులో 44, చింతలపూడి 43, పెంటపాడులో 43, నిడదవోలులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో 46, ఒంగోలు, సంతనూతలపాడులో 45, కురిచేడులో 45 , నెల్లూరులో 46, పదునుకూరులో 45, జలదంకిలో 44, గూడురులో 44, వెంకటగిరిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు.