పోటీ చేసే అభ్యర్థులు రూ.20 బాండ్ పేపర్ పై ప్రమాణ పత్రం రాసివ్వాలి: టీ కాంగ్రెస్ స్పష్టం
- ఉత్తమ్ నాయకత్వంలో సమావేశం
- పార్టీని నేతలు వీడనున్నారనే ప్రచారంపై చర్చ
- అధికారాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులకు అప్పగింత
'ఫారం-ఎ'లపై సంతకాలు చేసిన ఉత్తమ్ జిల్లా కలెక్టర్లకు ఇచ్చేందుకు వీలుగా ఓ ఫార్మాట్ను తయారు చేశారు. దానిని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు అందజేశారు.ఇక ఈ సమావేశంలో ముఖ్యంగా మరో ముగ్గురు నేతలు కాంగ్రెస్ని వీడుతున్నారని జరుగుతున్న ప్రచారంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పార్టీ కీలక నేతలు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, జానారెడ్డి, కుసుమకుమార్ పాల్గొన్నారు.