కమలహాసన్ పార్టీకి ‘టార్చ్ లైట్’ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం!
- మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించిన కమల్
- రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి రెడీ
- ఈసీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన నేత
మరోవైపు తమ పార్టీకి ‘టార్చ్ లైట్’ గుర్తును కేటాయించడంపై కమలహాసన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ పార్టీకి సరైన గుర్తు అని వ్యాఖ్యానించారు. తమిళనాడుతో పాటు భారత రాజకీయాల్లో సరికొత్త శకానికి ఎంఎన్ఎం, బ్యాటరీ టార్చ్ నాంది పలుకుతాయని అభిప్రాయపడ్డారు.