ఏపీ మంత్రి సోమిరెడ్డికి మరో షాక్.. వైసీపీలో చేరిన సోదరుడు సుధాకర్ రెడ్డి!
- వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో చేరిక
- ఇప్పటికే వైసీపీలో చేరిన సోమిరెడ్డి బావ రామకోటారెడ్డి
- మంత్రి అవినీతితోనే నేతలు టీడీపీని వీడుతున్నారన్న కాకాణి
రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఇంతకుముందు సోమిరెడ్డికి స్వయానా బావ అయిన రామకోటారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.