చంద్రబాబును కూడా నామినేషన్ వేయకుండా ఒప్పించిన ఆనం వివేక!
- 1976లో రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఎన్నికల్లో పోటీ చేసిన ఆనం అన్న కుమారుడు
- నామినేషన్ వేసేందుకు నెల్లూరుకు వెళ్లిన చంద్రబాబు
అదే స్థానానికి ఎస్వీయూ విద్యార్థి నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నామినేషన్ వేయడానికి నెల్లూరుకు వచ్చారు. అయితే, చంద్రబాబుతో మాట్లాడి, ఆయన నామినేషన్ వేయకుండా వివేక ఒప్పించారు. కానీ, ఆ ఎన్నికల్లో భక్తవత్సల రెడ్డి ఓడిపోయారు. 1983లో టీడీపీలో చేరి తన తండ్రి వెంకటరెడ్డికి ఆత్మకూరు, తమ్ముడు రాంనారాయణరెడ్డికి నెల్లూరు టికెట్లు ఇప్పించుకుని, గెలిపించుకున్నారు. చంద్రబాబు, వైయస్ లతో వివేకాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.