‘పోలవరం’ పనులకు రూ.1400 కోట్లు..అనుమతిచ్చిన కేంద్రం!

  • నాబార్డు నుంచి రూ.1400 కోట్లు తీసుకోండి
  • ఏపీ ప్రభుత్వానికి అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు
  • గ్రామీణ ఆరోగ్య మిషన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు విడుదల
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నిమిత్తం రూ.1400 కోట్లు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. నాబార్డు నుంచి ఈ మొత్తాన్ని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వానికి, నాబార్డుకు సంబంధిత శాఖలకు కేంద్ర ప్రభుత్వం పంపింది. కాగా, ఏపీకి గ్రామీణ ఆరోగ్య మిషన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.16.7 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
Go Back to Shorts
polavaram
central govenment
nabard

More Telugu News