అమితాబ్ ముందు భావోద్వేగానికి గురైన యువరాజ్ సింగ్!
- గతంలో కేన్సర్ వ్యాధిని జయించిన యువీ
- ‘కౌన్బనేగా కరోడ్పతి’ ప్రోగ్రాంలో పాల్గొని కన్నీరు
- రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించింది.. క్రికెట్ ఆడవద్దని డాక్టర్లు చెప్పారు
- గత అనుభవాన్ని వివరించిన యువరాజ్సింగ్
ఓ సారి తాను నిద్రలేచిన వెంటనే ఎర్ర రంగులో తెమడ బయటికి వచ్చిందని, రోజురోజుకీ తన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని చెప్పాడు. తాను క్రికెట్ మానేసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎక్కువ కాలం బతికి ఉండలేవని వైద్యులు చెప్పారని తెలిపాడు. ఈ సందర్భంగానే యువీ కన్నీరు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను మీరూ చూడండి..