సీఎస్ సోమేశ్ కుమార్ కు పుస్తకాలను బహూకరించిన డీజీ ఉమేష్ షర్రాఫ్

Related image

హైదరాబాద్, మే 19: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎస్.పి.ఎఫ్ డీజీ  ఉమేష్ షర్రాఫ్ స్వయంగా రచించిన రెండు పుస్తకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు బహూకరించారు. నేడు బి ఆర్కే భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉమేష్ షర్రాఫ్ రచించిన క్రిమినాలజీ & క్రైమ్ ప్రివెన్షన్, ఎకనామిక్ ఆఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ పుస్తకాలను సీఎస్ సోమేశ్ కుమార్ కు నేడు బీఆర్ కేఆర్ భవన్ లో అందచేశారు. పోలీస్ అధికారులకు ఈ క్రిమినాలజీ & క్రైమ్ ప్రివెన్షన్, ఎకనామిక్ ఆఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. ఈ సందర్బంగా ఉమేష్ షర్రాఫ్ ను సీఎస్ అభినందించారు.

More Press Releases