రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు మనుమరాలు వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్

Related image

హైదరాబాద్: శుక్రవారం మాదాపూర్ లోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ లో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు మనుమరాలు (హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ - షమిత దంపతుల కూతురు) వివాహానికి హాజరై, వధూవరులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దీవించారు.

More Press Releases