వరుసగా రెండో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
- కీలక వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచిన ఆర్బీఐ
- రేట్ సెన్సిటివ్ స్టాక్స్ పై అమ్మకాల ఒత్తిడి
- 166 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
బీఎస్ఈ సెన్సెక్స్ లో సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిన్ తదితర కంపెనీలు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి.