హైకోర్టులో కేటీఆర్ పిటిషన్
- ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో కేటీఆర్ పై కేసు నమోదు
- కేటీఆర్ ను ఏ1గా చేర్చిన ఏసీబీ అధికారులు
- కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన కేటీఆర్
కాగా, ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ.. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ఏసీబీ గురువారం కేసు నమోదు చేసింది.