ముఖేశ్ అంబానీ కుటుంబ సభ్యులు ఎవరు ఏ పదవిలో...!
- రిలయన్స్ కు 1958లో బీజం వేసిన ధీరూభాయ్ అంబానీ
- ధీరూభాయ్ మృతి తర్వాత రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య విభజన
- రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ముఖేశ్ అంబానీ సారథ్యం
- కీలక పదవుల్లో ముఖేశ్ అంబానీ కుటుంబ సభ్యులు
ధీరూభాయ్ అంబానీ మృతి తర్వాత రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య విభజన జరిగింది. అందులో భాగంగా... రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ముఖేశ్ అంబానీ సారథ్యం వహిస్తున్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వివిధ కీలక పదవుల్లో ఉన్నారు. వారు ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.