తిరుపతి దొంగ ఓట్ల వ్యూహం రాష్ట్రమంతా జరిగి ఉంటుంది: నిమ్మగడ్డ రమేశ్
- తిరుపతి ఉప ఎన్నికలో 35 వేల దొంగ ఓట్లను వైసీపీ వేయించిందన్న నిమ్మగడ్డ
- భారీ ఓట్లతో గెలిచామని వైసీపీ గొప్పలు చెప్పుకుందని విమర్శ
- పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు
తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల వ్యూహ రచన.. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం జరిగి ఉంటుందని... ప్రతి గ్రామంలో ఓటర్ ప్రొఫైల్ ను వాలంటీర్లు ఎప్పుడో సేకరించి పెట్టారని తెలిపారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని... ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని, వారిపై నిఘా ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రధాని సభకు వెళ్లారనే అక్కసుతో మనిషిని చంపేయడం దారుణమని చెప్పారు.