అత్యధిక మెజార్టీ వివేకానందదే.. రెండో స్థానంలో హరీశ్ రావు
- 85 వేలకు పైగా ఓట్లతో గెలిచిన వివేకానంద గౌడ్
- సిద్దిపేట నుంచి 82 వేలకు పైగా ఓట్లతో గెలిచిన హరీశ్ రావు
- కూకట్ పల్లి నుంచి 70 వేలకు పైగా ఓట్లతో గెలిచిన మాధవరం కృష్ణారావు
ఆ తర్వాత సిద్దిపేట నుంచి హరీశ్ రావు 82,308 ఓట్లు, కూకట్ పల్లి నుంచి మాధవరం కృష్ణారావు 70,387 ఓట్లు, నకిరేకల్ నుంచి వేముల వీరేశం 68,838, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు 66,116, నాగార్జున సాగర్ నుంచి కుందూరు జైవీర్ రెడ్డి 55,849, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 54,332 ఓట్లతో విజయం సాధించారు.