నుహ్ ఘటన రోజే సోహ్నాలోనూ ఘర్షణలు.. కాల్పులు జరుపుతూ.. దాడులు చేస్తూ బీభత్సం
- జులై 31 సాయంత్రం 4 గంటల సమయంలో ఘటన
- బైక్ రైడర్పై విచక్షణ రహితంగా దాడి
- రాళ్లు రువ్వుతూ, దాడులు చేస్తూ రెచ్చిపోయిన మూక
బ్రజ్ మండల్ యాత్ర సందర్భంగా నుహ్లో చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు గార్డులు, ఓ మతబోధకుడు సహా ఆరుగురు మరణించారు. ఇలాంటి ఘటనలే పొరుగునే ఉన్న గురుగ్రామ్ సహా ఇతర ప్రాంతాల్లోనూ వెలుగుచూశాయి. నుహ్లో అల్లర్లకు కారణమైనట్టుగా భావిస్తున్న హోటల్ సహా అనేక నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసింది.