అక్రమార్జన బయటపడుతుందనే హైదరాబాద్కు సజ్జల మకాం: దేవినేని
- సజ్జల తన మకాంను హైదరాబాద్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్కు మార్చారన్న ఉమ
- వైసీపీ ప్రభుత్వానికి ఇక మిగిలింది ఆరు నెలలేనన్న టీడీపీ నేత
- వివేకా హత్య కేసులో త్వరలోనే ఏ9, ఏ10 నిందితుల పేర్లు కూడా వస్తాయన్న దేవినేని
వైసీపీ ప్రభుత్వానికి మిగిలింది ఇక ఆరు నెలలేనని చెప్పారు. బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను తప్పుబడుతూ నిందితుడే సీబీఐకి లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. ఈ కేసులో ఏ8గా అవినాష్రెడ్డి ఉన్నారని, త్వరలో ఏ9, ఏ10 పేర్లు కూడా బయటకు వస్తాయని పేర్కొన్నారు. అందుకనే తాడేపల్లి ప్యాలెస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు.