సభాస్థలికి చేరుకున్న మోదీ.. శాలువాతో సత్కరించిన జగన్
- ఏయూ గ్రౌండ్ లో భారీ బహిరంగసభ
- ప్రధానితో పాటు వచ్చిన గవర్నర్, సీఎం
- స్టాళ్లను పరిశీలించిన ప్రధాని
అనంతరం సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రధాని వీక్షించారు. కాసేపట్లో ఆయన పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే పూర్తయిన పనులను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు.