పెరుగుతున్న యాక్టివ్ కేసులు.. ఇండియా కరోనా అప్డేట్స్!
- గత 24 గంటల్లో 18,815 కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 38 మంది మృతి
- 1,22,335కి చేరిన యాక్టివ్ కేసులు
దేశంలో పాజిటివిటీ రేటు 4.96 శాతంగా, రికవరీ రేటు 98.51 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.28 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,98,51,77,962 డోసులు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 17,62,441 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.