విద్యార్థులకు మంచి భోజనం కూడా పెట్టలేని నీ పాలనకు సెలవు దొర అంటూ కేసీఆర్పై సంజయ్ విమర్శలు
06-07-2022 Wed 11:55
- పాఠశాలల్లో విద్యార్థులకు పురుగుల అన్నం ఘటనలపై స్పందించిన బండి
- పౌష్టికాహారం దేవుడెరుగు.. పట్టెడన్నం పెట్టలేవు అంటూ ట్వీట్
- పురుగుల అన్నం వడ్డిస్తున్నారంటూ పలు చోట్ల విద్యార్థుల ఆందోళన

రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డించిన ఘటనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆయన మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పౌష్టికాహారం దేవుడెరుగు, విద్యార్థులకు పట్టెడన్నం పెట్టడం లేదన్నారు.
‘పురుగులతో నిండిన కూడా పిల్లలకు పెట్టేది? నువ్వు ఎల్గపెడ్తా అన్న బంగారు తెలంగాణ ఇదేనా? చిన్న పిల్లలని కూడా గోస పెడ్తున్న నీ తీరు సాలు దొర! మంచి భోజనం కూడా పెట్టలేని నీ పాలనకు సెలవు దొర !!’ అని సంజయ్ ట్వీట్ చేశారు.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, గురుకుల విద్యా సంస్థల్లో అందిస్తున్న భోజనం తిని కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పురుగుల అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఐదురోజులుగా పురుగుల అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైతం రోడ్డెక్కారు. పురుగుల అన్నం తినలేక చాలామంది విద్యార్థులు కడుపు మాడ్చుకుంటున్నట్టు పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంతకుముందు సిద్ధిపేట, గద్వాల జిల్లాల్లోని గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
‘పురుగులతో నిండిన కూడా పిల్లలకు పెట్టేది? నువ్వు ఎల్గపెడ్తా అన్న బంగారు తెలంగాణ ఇదేనా? చిన్న పిల్లలని కూడా గోస పెడ్తున్న నీ తీరు సాలు దొర! మంచి భోజనం కూడా పెట్టలేని నీ పాలనకు సెలవు దొర !!’ అని సంజయ్ ట్వీట్ చేశారు.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, గురుకుల విద్యా సంస్థల్లో అందిస్తున్న భోజనం తిని కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పురుగుల అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఐదురోజులుగా పురుగుల అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైతం రోడ్డెక్కారు. పురుగుల అన్నం తినలేక చాలామంది విద్యార్థులు కడుపు మాడ్చుకుంటున్నట్టు పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంతకుముందు సిద్ధిపేట, గద్వాల జిల్లాల్లోని గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
More Telugu News

ఏటీఎంలో చోరీకి యత్నం.. ఫలించకపోవడంతో నిప్పు
2 hours ago

మూవీ రివ్యూ: 'కార్తికేయ 2'
11 hours ago

తెలంగాణలో తాజాగా 440 మందికి కరోనా పాజిటివ్
11 hours ago







హాదీ మతార్... సల్మాన్ రష్దీపై దాడి చేసింది ఇతడే!
14 hours ago
Advertisement
Video News

7 AM Telugu News- 14th August 2022
18 minutes ago
Advertisement 36

9th class boy r*ped 20 female students in Kerala
46 minutes ago

Anchor Suma's dances with her maid, hilarious moments
1 hour ago

Mother saves son from snake, video goes viral on social media
2 hours ago

9 PM Telugu News: 13th August 2022
10 hours ago

PM Modi's interaction with CWG 2022 contingent- Exclusive video
12 hours ago

'Top secret' documents were taken by the FBI from Donald Trump's estate.
12 hours ago

BJP slams act of Telangana Minister opening fire with cop’s service weapon during Tiranga Rally
13 hours ago

Tamil Nadu chief minister Stalin writes a letter to AP CM YS Jagan
13 hours ago

Viral video: Telangana minister opens fire in air to launch freedom rally
14 hours ago

World's highest Chenab railway bridge inaugurated in Jammu and Kashmir
14 hours ago

Thiru official trailer(Telugu)- Dhanush
15 hours ago

Sottala Buggallo full video song- Ramarao On Duty movie- Ravi Teja, Divyansha Kaushik
15 hours ago

'World Famous': Bobby Kataria after being booked for smoking in plane and drinking in public
16 hours ago

Lingo Lingo - Video song- Darja movie- Anasuya Bharadwaj
16 hours ago

Terrorist tasked by Pak-based Jaish to kill Nupur Sharma arrested
17 hours ago