పార్టీ లైన్ దాటిన జగ్గారెడ్డిపై చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్!
04-07-2022 Mon 10:00 | Telangana
- యశ్వంత్ సిన్హాను కలవొద్దన్న రేవంత్ పై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
- పార్టీకి సమాచారం ఇవ్వకుండా సిన్హాకు స్వాగతం పలికిన వీహెచ్
- ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో అధిష్ఠానం!

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. సిన్హా హైదరాబాద్ పర్యటనలో అధికార టీఆర్ఎస్ అన్నీ తానై వ్యవహరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట విమానాశ్రయంకు వెళ్లి సిన్హాకు స్వాగతం పలికారు. జలవిహార్లో ఏర్పాటు చేసిన పరిచయ సభకు తన కారులోనే తీసుకెళ్లారు. సిన్హాకు స్వాగతం పలికేందుకు నగరం మొత్తం టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లు, కటౌట్లు పెట్టడంతో అది ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టుగా మారిపోయింది.
హైదరాబాద్ వచ్చిన సిన్హా ముందుగా టీఆర్ఎస్ ను కలిస్తే ఆ కార్యక్రమంలో తాము పాల్గొనబోమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుగానే స్పష్టం చేశారు. ఇది అధిష్ఠానం నిర్ణయమని, అలా కాకుండా ఎవరైనా సిన్హాను కలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. రేవంత్ మాటలను పట్టించుకోని సీనియర్ నేత వి. హనుమంతరావు ఎయిర్ పోర్టుకు వెళ్లి సిన్హాకు స్వాగతం పలికారు.
మరోవైపు సిన్హాను ఎందుకు కలవడకూడదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీటిని రేవంత్ వర్గీయులు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కొంతకాలం కిందట రాష్ట్ర పర్యటనలో భాగంగా గాంధీభవన్కు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ పార్టీ లైన్ దాటి ఎవరూ మీడియా ముందు మాట్లాడకూడదని, పార్టీ నేతల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు.
దాంతో, జగ్గారెడ్డి కాస్త మెస్తబడ్డారు. అప్పటిదాకా రేవంత్ ను తరచూ విమర్శించే ఆయన రాహుల్ పర్యటన తర్వాత ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ, సిన్హా పర్యటన నేపథ్యంలో శనివారం రేవంత్పై ఆయన తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. దాంతో, పార్టీ లైన్ దాటిన జగ్గారెడ్డిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలంటూ పార్టీ రాష్ట్ర ఇన్చార్జితో పాటు రాజకీయ సలహాదారుగా ఉన్న సునీల్ కనుగోలు సైతం నివేదిక అందించినట్టు సమాచారం.
పార్టీకి సమాచారం ఇవ్వకుండా యశ్వంత్ సిన్హాకు బేగంపేట ఎయిర్పోర్టులో టీఆర్ఎస్తో కలిసి స్వాగతం పలికిన వి.హనుమంతరావుకు సైతం షోకాజ్ నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ఈ వ్యవహారం కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
హైదరాబాద్ వచ్చిన సిన్హా ముందుగా టీఆర్ఎస్ ను కలిస్తే ఆ కార్యక్రమంలో తాము పాల్గొనబోమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుగానే స్పష్టం చేశారు. ఇది అధిష్ఠానం నిర్ణయమని, అలా కాకుండా ఎవరైనా సిన్హాను కలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. రేవంత్ మాటలను పట్టించుకోని సీనియర్ నేత వి. హనుమంతరావు ఎయిర్ పోర్టుకు వెళ్లి సిన్హాకు స్వాగతం పలికారు.
మరోవైపు సిన్హాను ఎందుకు కలవడకూడదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీటిని రేవంత్ వర్గీయులు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కొంతకాలం కిందట రాష్ట్ర పర్యటనలో భాగంగా గాంధీభవన్కు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ పార్టీ లైన్ దాటి ఎవరూ మీడియా ముందు మాట్లాడకూడదని, పార్టీ నేతల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు.
దాంతో, జగ్గారెడ్డి కాస్త మెస్తబడ్డారు. అప్పటిదాకా రేవంత్ ను తరచూ విమర్శించే ఆయన రాహుల్ పర్యటన తర్వాత ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ, సిన్హా పర్యటన నేపథ్యంలో శనివారం రేవంత్పై ఆయన తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. దాంతో, పార్టీ లైన్ దాటిన జగ్గారెడ్డిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలంటూ పార్టీ రాష్ట్ర ఇన్చార్జితో పాటు రాజకీయ సలహాదారుగా ఉన్న సునీల్ కనుగోలు సైతం నివేదిక అందించినట్టు సమాచారం.
పార్టీకి సమాచారం ఇవ్వకుండా యశ్వంత్ సిన్హాకు బేగంపేట ఎయిర్పోర్టులో టీఆర్ఎస్తో కలిసి స్వాగతం పలికిన వి.హనుమంతరావుకు సైతం షోకాజ్ నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ఈ వ్యవహారం కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
Advertisement lz
More Telugu News


వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
8 hours ago

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల
10 hours ago

కడప జిల్లా గండికోటలో కమలహాసన్ సందడి
11 hours ago


ఇటీవల ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిపాలయ్యాను: ఇలియానా
12 hours ago

విజయ్ కు టీడీపీ అండగా ఉంటుంది: పట్టాభి
13 hours ago

అంతర్జాతీయ క్రికెట్ కు మురళీ విజయ్ వీడ్కోలు
13 hours ago

రాజమౌళి చేతుల మీదుగా 'దసరా' సినిమా టీజర్ రిలీజ్!
14 hours ago

పాకిస్థాన్ మసీదులో ఉగ్రదాడి... 46 మంది మృతి
14 hours ago




6 వేల మందిని తొలగిస్తున్నాం.. ఫిలిప్స్ ప్రకటన
15 hours ago

అప్పుడు మాత్రం చాలా భయమేసింది: హీరో సందీప్ కిషన్
15 hours ago

రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
15 hours ago

తారకరత్నకు ముగిసిన 48 గంటల అబ్జర్వేషన్
15 hours ago

‘హంపి ఉత్సవ్’లో కైలాశ్ ఖేర్కు చేదు అనుభవం
15 hours ago

యూపీ సీఎం యోగిని కలిసిన టీమిండియా స్టార్ క్రికెటర్
16 hours ago

కశ్మీర్ లో చిన్నపిల్లల్లా మారిపోయిన రాహుల్, ప్రియాంక
16 hours ago
Advertisement
Video News

Pawan Kalyan appreciates Janasainik's innovative attempt to know social problems
7 hours ago
Advertisement 36

9 PM Telugu News: 30th January 2023
7 hours ago

MLA Kotamreddy Sridhar Reddy likely to say goodbye to Politics
7 hours ago

Kamal Haasan Lands in Kadapa for Indian 2 Shooting; Locals Rush To See Him!
9 hours ago

Taraka Ratna Latest Health Bulletin Released
10 hours ago

NRIs extend support to Nara Lokesh 'Yuvagalam' Padayatra
10 hours ago

Witch Hunt Against PM Modi; Indian Diaspora In London Protests Outside BBC Headquarters
11 hours ago

Live: CM Jagan's special flight makes emergency landing
11 hours ago

Budget Breakthrough: Telangana Governor and Government Settle Dispute
12 hours ago

Vallabhaneni Vamsi Files Defamation Suit Against TDP Leaders Bachula and Pattabhi
12 hours ago

Nara Lokesh slams CM Jagan about his promise of Job Calendar
12 hours ago

Union Cabinet Expansion: Names of these Telangana MPs in race for Union Minister post!
13 hours ago

Dasara Telugu Teaser out: Nani shows fierce avatar
13 hours ago

War of Words between Adani Group & Hindenburg
13 hours ago

Taraka Ratna's condition is improving, says Ramakrishna
13 hours ago

Rahul Gandhi's Full Speech at Bharath Jodo Yatra Closing Ceremony
14 hours ago