ఐర్లాండ్తో తొలి టీ20: భారత్ అలవోక విజయం
27-06-2022 Mon 06:30
- వర్షం కారణంగా 2.20 గంటల ఆలస్యంగా మ్యాచ్
- 12 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
- 109 పరుగుల లక్ష్యాన్ని 9.2 ఓవర్లలోనే ఛేదించిన భారత్

రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో జరిగిన ఈ మ్యాచ్కు వరుణుడు తొలుత ఆటంకం కలిగించాడు. భారత కాలమానం ప్రకారం గత రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా 2.20 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ను 12 ఓవర్లకు కుదించారు.
ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హెర్రీ టెక్టార్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేయగా, వికెట్ కీపర్ టకర్ 16 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, అవేష్ ఖాన్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 109 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 9.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ దీపక్ హుడా 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు (నాటౌట్) చేయగా, ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు.
ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ 2, జోషువా లిటిల్ ఒక వికెట్ తీసుకున్నారు. యుజ్వేంద్ర చాహల్కు ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్లో చివరిదైన రెండో టీ20 రేపు ఇదే మైదానంలో జరుగుతుంది.
ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హెర్రీ టెక్టార్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేయగా, వికెట్ కీపర్ టకర్ 16 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, అవేష్ ఖాన్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 109 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 9.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ దీపక్ హుడా 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు (నాటౌట్) చేయగా, ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు.
ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ 2, జోషువా లిటిల్ ఒక వికెట్ తీసుకున్నారు. యుజ్వేంద్ర చాహల్కు ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్లో చివరిదైన రెండో టీ20 రేపు ఇదే మైదానంలో జరుగుతుంది.
More Telugu News

విజయమ్మ కారు ప్రమాదం వెనుక కుట్ర ఉంది: ఎంపీ రఘురామ
19 minutes ago




మూవీ రివ్యూ : 'మాచర్ల నియోజకవర్గం'
2 hours ago


కన్నడ సినీ గాయకుడు శివమొగ్గ సుబ్బన్న మృతి
2 hours ago




ఇంటి అద్దెపై జీఎస్టీ కట్టాలా..?
4 hours ago

విషమంగానే హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం
5 hours ago
Advertisement
Video News

SC rejects MP Raghu Rama Krishnam Raju's request to quash the FIR
5 minutes ago
Advertisement 36

Billionaire Samsung boss, convicted in bribery case, gets Presidential pardon
42 minutes ago

India at 75 gets first virtual museum; ISRO unveils new 3D space tech park – SPARK- Details
55 minutes ago

'Tears of Joy': India-Pak siblings reunited 75 years on, recall partition
1 hour ago

Bimbisara 'Mirror' promo- Nandamuri Kalyan Ram
1 hour ago

How did PV Sindhu celebrate the win at CWG 2022?; Ace Shuttler tells Rajdeep Sardesai
2 hours ago

Alitho Saradaga interview promo with producer Ashwini Dutt
2 hours ago

YS Sunitha files a petition in Supreme Court on YS Viveka murder case
3 hours ago

Viral: Minister KTR shares his childhood pics with sister Kavitha
3 hours ago

TRS MLC Kavitha ties rakhi to Minister KTR
3 hours ago

Common man questions Minister Botsa Satyanarayana, audio clip goes viral
4 hours ago

Suma Kanakala makes fun with her brother on Raksha Bandhan day
4 hours ago

Miscreants vandalise Mother Mary statue in Andhra Pradesh
4 hours ago

Nithiin, wife Shalini watch Macherla Niyojakavargam together in Hyderabad theater
5 hours ago

Prithviraj reacts strongly on MP Gorantla Madhav's alleged nude video
5 hours ago

Vizag RK beach sand colour turns black
5 hours ago