రాయలసీమ జిల్లాల్లో గవర్నర్... తిరుమల వెంకన్న సేవలో బిశ్వభూషణ్ హరిచందన్
- అనంత జేఎన్టీయూ స్నాతకోత్సవానికి హాజరు
- ఆ తర్వాత శ్రీ బాలాజీ జిల్లాకు పయనం
- రేణిగుంటలో గవర్నర్కు కలెక్టర్ స్వాగతం
- సతీసమేతంగా వెంకన్న సేవలో గవర్నర్
ఆ తర్వాత తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్కు టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి, వేద పండితులు స్వాగతం పలికారు. కాసేపటి క్రితం తిరుమల వెళ్లిన ఆయన సతీసమేతంగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు.