India: క‌రోనా మ‌ర‌ణాల‌పై భార‌త్ త‌ప్పుడు లెక్క‌లు: డ‌బ్ల్యూహెచ్ఓ ఆరోప‌ణ‌

who alleges india gives wrong numbers on corona deaths
షార్ట్స్‌లో చూడండి
భార‌త దేశంపై ఐక్య‌రాజ్య స‌మితి ఆధ్వ‌ర్యంలోని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. కరోనా మ‌ర‌ణాల‌పై భార‌త్ త‌ప్పుడు లెక్క‌లు చెప్పింద‌ని ఆ సంస్థ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. క‌రోనా ప్ర‌భావంతో భార‌త్‌లో 40.7 ల‌క్ష‌ల మంది చ‌నిపోయార‌న్న డ‌బ్ల్యూహెచ్ఓ... భార‌త్ మాత్రం త‌మ దేశంలో చాలా త‌క్కువ మందే మర‌ణించిన‌ట్లుగా త‌ప్పుడు లెక్క‌లు చెప్పింద‌ని కీల‌క ఆరోప‌ణ‌లు చేసింది.
Go Back to Shorts
India
WHO
Corona Virus

More Telugu News