Vice President: అయోధ్య‌లో ఉపరాష్ట్రపతి.. రామ్‌ల‌ల్లాకు ప్ర‌త్యేక పూజ‌లు చేసిన వెంకయ్యనాయుడు

  • రామ‌జ‌న్మ భూమిని సంద‌ర్శించిన వెంక‌య్య‌
  • స‌తీస‌మేతంగా రామ్ లల్లాకు ప్ర‌త్యేక పూజ‌లు
  • ఆల‌య నిర్మాణ ప‌నుల గురించి ఆరా
vice president venkaiah naidu visits Shri Ram Janmabhoomi

భార‌త ఉప‌రాష్ట్రపతి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు శుక్ర‌వారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అయోధ్య రామ మందిరాన్ని సంద‌ర్శించారు.  స‌తీస‌మేతంగా అయోధ్య వెళ్లిన వెంక‌య్య అక్క‌డ రామ్ ల‌ల్లాకు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రామ‌జ‌న్మ భూమిలో నిర్మాణం జ‌రుగుతున్న ఆల‌య ప‌నుల గురించి రామ‌జ‌న్మ‌భూమి తీర్థ ట్ర‌స్ట్‌కు చెందిన ప్ర‌తినిధులు వెంక‌య్య‌కు వివ‌రించారు.

More Telugu News