దేశంలో కరోనా కేసుల అప్డేట్స్
- దేశంలో నిన్న 30,757 కరోనా కేసులు
- కరోనాతో 541 మంది మృతి
- రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతం
- కోలుకున్న వారు మొత్తం 4,19,10,984 మంది
రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉందని పేర్కొంది ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4,19,10,984 మంది కోలుకున్నారని తెలిపింది. దేశంలో మొత్తం 174,24,36,288 డోసుల కరోనా వ్యాక్సిన్లు వేశారని వివరించింది.