అమాయక విద్యార్థుల మధ్య మతపరమైన విభజనను సృష్టిస్తున్నాయి.: హిజాబ్ వివాదంపై కమలహాసన్
- కర్ణాటక పరిణామాలు అలజడి రేపేలా ఉన్నాయి
- అమాయక విద్యార్థుల మధ్య మతపరమైన విభజన
- ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకూడదు
- మరింత అప్రమత్తంగా ఉండాలి
కాగా, కర్ణాటకలోని పలు కాలేజీల్లో ఓ వర్గం విద్యార్థినిలు హిజాబ్ ధరించి రావడం, మరో వర్గం విద్యార్థులు కాషాయ వస్త్రాలు ధరించి వస్తుండడం వంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇందుకు సబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలను పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.