కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై రాజ్యసభలో లేవనెత్తిన విజయసాయిరెడ్డి
- కొనసాగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- దేశంలో 8 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్న విజయసాయి
- వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి
- యువతకు ప్రయోజనం కలిగించాలని వినతి
కాగా, రాజ్యసభలో నేడు టీమిండియా-19 క్రికెటర్లకు అభినందనలు తెలిపారు. ఇటీవల వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ లో టీమిండియా కుర్రాళ్లు కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేడు బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు టీమిండియా అండర్-19 ఆటగాళ్లను, కోచ్, సహాయక సిబ్బందిని అభినందిస్తూ ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బల్లలు చరుస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు.