దేశంలో మళ్లీ భారీగా నమోదైన కరోనా కేసులు
- కొత్తగా 1,41,986 కేసులు
- 285 మంది మృతి
- డైలీ పాజిటివిటీ రేటు 9.28 శాతం
- మృతుల సంఖ్య 4,83,463
ఇక డైలీ పాజిటివిటీ రేటు 9.28 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 4,72,169 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,44,12,740 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 4,83,463గా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 150.06 కోట్ల కరోనా డోసుల వ్యాక్సిన్లు వేశారు.