దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 58,097 కేసుల నమోదు
- కరోనాతో నిన్న 534 మంది మృతి
- డైలీ పాజిటివిటీ రేటు 4.18 శాతం
- యాక్టివ్ కేసులు 2,14,004
- మృతుల సంఖ్య మొత్తం 4,82,551
ఇక డైలీ పాజిటివిటీ రేటు 4.18 శాతానికి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,14,004 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,43,21,803కు చేరింది. కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,82,551కి పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 147.72 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు.