నేడు ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు
- తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూసిన రోశయ్య
- నేడు హైదరాబాదులో అంత్యక్రియలు
- గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర
- కొంపల్లి ఫాంహౌస్ లో అంత్యక్రియలు
మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు కొంపల్లి ఫాంహౌస్ లో రోశయ్య అంత్యక్రియలు జరుగుతాయి. ఏపీ ప్రభుత్వం తరఫున రోశయ్య అంత్యక్రియలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు.