భారత్ సమీపంలోని మూడు దీవులను చైనాకు అప్పగించేసిన శ్రీలంక
- పవన్ విద్యుదుత్పత్తి కోసమేనన్న ఆ దేశ ఎంపీ
- శ్రీలంక తమిళుల నుంచి వ్యతిరేకత
- తమిళ సీఎం స్టాలిన్పై ప్రశంస
ఈ సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిద్దీన్ నివాసంలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని శ్రీలంక శరణార్థుల శిబిరాలను పునరావాసాలుగా మార్చడంపై ముఖ్యమంత్రి స్టాలిన్ను ఆయన అభినందించారు. శ్రీలంకలో తమిళులు నివసించే ప్రాంతంలో భారత్ 50 వేల ఇళ్లు నిర్మించిందని తెలిపారు. అంతేకాక, ఓ రైలు మార్గాన్ని, విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. చైనా తమ దేశంలో 500 హెక్టార్లలో పోర్టును ఏర్పాటు చేస్తోందని, దాదాపు 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయని రాధాకృష్ణన్ వివరించారు.