ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసిన హీరో విశాల్
- సోదరి సమేతంగా వెంకయ్య వద్దకు విశాల్
- సంతృప్తికరంగా భేటీ సాగిందన్న విశాల్
- విశాల్ కు పుస్తకం బహూకరించిన వెంకయ్య
- వెంకయ్యకు దేవుడి దీవెనలు ఉండాలన్న విశాల్
ఈ సమావేశం ఎంతో సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. వెంకయ్యనాయుడుకు భగవంతుడి దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు లభించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ భేటీ సందర్భంగా తాను రచించిన 'కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్' అనే పుస్తకాన్ని వెంకయ్యనాయుడు హీరో విశాల్ కు బహూకరించారు.