కృష్ణా జలాల వివాదాన్ని భలేగా వాడుకుంటున్నారు: జగన్, కేసీఆర్పై సీపీఐ నారాయణ ఫైర్
- ప్రతి సమస్యను కృష్ణా జలాలతో ముడిపెడుతున్నారు
- కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి
- దేశాల సరిహద్దులను తలపిస్తున్న రాష్ట్ర సరిహద్దులు
కృష్ణా జలాల వినియోగంపై ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై ట్రైబ్యునల్ను కేసీఆర్ ప్రశ్నిస్తే.. జగన్మోహన్రెడ్డి కోర్టులు, ఎన్నికల కమిషన్లను ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారని విమర్శించారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల వద్ద పోలీసుల మోహరింపును చూస్తుంటే దేశాల సరిహద్దులు గుర్తొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.