నక్సలైట్ నంటూ బీజేపీ నేతకు ఫోన్.. రూ. 2 కోట్ల డిమాండ్
- బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఘటన
- ధామ్దహా బీజేపీ ఇన్చార్జ్ గౌతమ్ కుమార్కు ఫోన్ కాల్
- 8 రోజుల్లో అడిగినంత ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరింపు
తాను నక్సలైట్నని, ఎనిమిది రోజుల్లో రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే చంపేస్తానని హెచ్చరించాడు. బెదిరింపులపై గౌతమ్ కుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గౌతమ్ కుమార్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.