తెలంగాణలో కొత్తగా 1,061 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 1,20,397 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 135 కేసులు
- రాష్ట్రంలో 11 మరణాలు
- ఇంకా 15,524 మందికి చికిత్స
అదే సమయంలో 1,556 మంది కోలుకోగా, 11 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,618కి పెరిగింది. తెలంగాణలో ఇప్పటివరకు 6,18,837 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,99,695 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,524 మందికి చికిత్స జరుగుతోంది.
