తెలంగాణలో కొత్తగా 1,556 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 1,20,043 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 182 కేసుల నమోదు
- నిర్మల్ జిల్లాలో 3 కేసుల గుర్తింపు
- రాష్ట్రంలో 14 మంది మృతి
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2,070 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,06,436 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,82,993 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,933 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,510కి చేరింది.
