వాణీదేవి గెలుపు సంబరాల్లో అపశ్రుతి... అగ్నికీలల్లో తెలంగాణ భవన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి విజయం
- తెలంగాణ భవన్ లో సంబరాలు
- బాణసంచా కాల్చుతుండగా ప్రమాదం
- హుటాహుటీన స్పందించిన అగ్నిమాపక సిబ్బంది
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణీదేవి తన సమీప ప్రత్యర్థి రాంచందర్ రావుపై నెగ్గారు. ఆమె హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో విజయకేతనం ఎగురవేశారు.